Wednesday, October 21, 2009

జగన్‌ ఏకవాక్య ప్రకటన

జగన్ ఢిల్లీకి వెళ్లగానే మేడం సోనియాను కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ సీను వేరేరకంగా ఉంది. మీడియా చుట్టుముట్టి అసలు సంగతి రాబడదామని ఎంతగా ప్రయత్నించినా జగన్ చివరకు ఏకవాక్యంతో సరిపెట్టారు. ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వచ్చిన కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు అనుమతి కోరామనీ వేచి చూస్తామని చెప్పారు. అంతే సంగతులు...
ఇట్లు, చిత్తగించవలెను.

No comments:

Post a Comment